BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

అతిథుల నిలయం… పందుల తాండవం!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:58 PM
55 వీక్షణలు

అతిథుల నిలయం… పందుల తాండవం!  అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కలకలం

అనంతపురం జిల్లాలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో షాకింగ్ పరిస్థితులు బయటపడ్డాయి. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు రాకపోకలతో రద్దీగా ఉండే ఈ అతిథి గృహం ఇప్పుడు పందుల ఆవాసంగా మారింది. అతిథి గృహ ప్రాంగణంలో డజన్ల కొద్దీ పందులు స్వైర విహారం చేస్తుండటం స్థానికులను, సందర్శకులను కలవరపెడుతోంది. గెస్ట్ హౌస్‌లోకి సైతం ప్రవేశించి, పాడుబడ్డ గదుల్లోనే స్థిరపడిపోయిన పందులు అక్కడే తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కొంతమంది సిబ్బంది, సందర్శకులపై దాడి చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.ఇంత కీలకమైన ప్రభుత్వ అతిథి గృహంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 “మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే స్థలంలో ఇదే పరిస్థితి ఉంటే… సాధారణ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు తక్షణమే స్పందించి శుభ్రత చర్యలు చేపట్టి, పందుల సంచారాన్ని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.