BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా!

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
08 Jun, 2026 - 12:19 PM
56 వీక్షణలు

ఒడిశాలో ఓ ప్రభుత్వ ఇంజినీర్ అక్రమాస్తుల కేసులో విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. నెలకు కేవలం ₹6 వేల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ITDA అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) బైకుంఠనాథ్ బెహెరా ప్రస్తుతం కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

అక్రమాస్తులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో బ్యాంకు లాకర్లలో సుమారు ₹2 కోట్ల విలువైన ₹500 నోట్ల కట్టలు లభించినట్లు సమాచారం.

అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో 5 భవనాలు, 13 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారం, నగదు, ఇతర పెట్టుబడులు మరియు ఆస్తుల విలువపై ఇంకా లెక్కింపు కొనసాగుతోంది.

అధికారిక ఆదాయానికి మించి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా తేలడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.