BREAKING
పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
www.ntodaynews.com

జూన్ 3 నుంచి భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు

తెలంగాణ
31 May, 2025 - 09:07 AM
75 వీక్షణలు
జూన్ 3 నుంచి భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు ( NTODAY NEWS) జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై మండలంలోని 16 గ్రామాలలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ అవగాహన సదస్సులు చిట్యాల మండల పరిధిలో ఉన్న 16 గ్రామ పంచాయతీలలో జూన్ 3 నుండి జూన్ 12 వరకు వివిధ గ్రామాలలో భూభారతి చట్టంపై రైతులకు రెవెన్యూ శాఖా పరంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కృష్ణ నాయక్ తెలిపారు. 3న పెద్దకాపర్తి, వట్టిమర్తి, 4న ఏపూరు, వనిపాకల, 5న పేరేపల్లి, ఉరుమడ్ల, 6న చిన్నకాపర్తి, తాళ్ల వెల్లంల, 9న గుండ్రాంపల్లి, ఎలికట్టే, 10న సుంకెనెపల్లి, నేరడ, 11న పిట్టంపల్లి, శివనేనిగూడెం, 12న వెలిమినేడు, చిట్యాలలో సదస్సులు ఉంటాయని అన్నారు. ఈ అవగాహన సదస్సులకు టీం లీడర్లుగా చిట్యాల తాసిల్దార్ కృష్ణా నాయక్, బి విజయ ఉంటున్నట్లు తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube