BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 May, 2026 - 06:50 PM
101 వీక్షణలు

NTODAYNEWS నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో శుక్రవారం ఒక నివాస గృహంలో  అగ్నిప్రమాదం తప్పింది. స్థానిక బాధితుడు పాకాల ఐలయ్య నివాసంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా వ్యాపించాయి. ​ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, పరిస్థితి తీవ్రతను వివరించారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న నాయకులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఫైర్ ఇంజన్‌ను త్వరగా రప్పించడం వల్లే చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదానికి గురైన బాధితులకు ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా నాయకులు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, కౌన్సిలర్లు బొబ్బిలి సందీప్ రాంరెడ్డి, కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్, దేశపాక లత రాజేష్, అలాగే నాయకులు పాటి దివాకర్ రెడ్డి, అమరోజు మదన్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ఓదార్చారు.