BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
29 May, 2026 - 06:50 PM
62 వీక్షణలు

NTODAYNEWS నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో శుక్రవారం ఒక నివాస గృహంలో  అగ్నిప్రమాదం తప్పింది. స్థానిక బాధితుడు పాకాల ఐలయ్య నివాసంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా వ్యాపించాయి. ​ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, పరిస్థితి తీవ్రతను వివరించారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న నాయకులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఫైర్ ఇంజన్‌ను త్వరగా రప్పించడం వల్లే చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదానికి గురైన బాధితులకు ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా నాయకులు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, కౌన్సిలర్లు బొబ్బిలి సందీప్ రాంరెడ్డి, కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్, దేశపాక లత రాజేష్, అలాగే నాయకులు పాటి దివాకర్ రెడ్డి, అమరోజు మదన్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ఓదార్చారు.