BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఇరు పార్టీలతో కాణిపాకం వినాయకుడు దగ్గర ప్రమాణానికి సిద్ధం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 02:32 PM
70 వీక్షణలు

 ‘బీ టీమ్’ అని నిరూపిస్తే, ఇరు పార్టీలతో కాణిపాకం వినాయకుడు దగ్గర ప్రమాణానికి సిద్ధం..

జనసేన పార్టీ జనసైనికులు మా అధినాయుకుడి వెంట తిరిగినది మరిచారా..

ఇకపై ఏ పార్టీ నాయకులు ఐన మా బిసివై పార్టీ అధినాయకుడు బోడె రామచంద్ర యాదవ్ వారి పై మాట్లాడితే సరి ఐనా రీతిలో బుద్ది చెబుతాం..

బీసీవై కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్

పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కూటమి, జనసేన నాయకులు అవాస్తవ ఆరోపణలకు దిగుతున్నారని బీసీవై కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్  తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మా పార్టీ ఎవరికి ‘బీ టీమ్’ అని నిరూపిస్తే, మీ ఇరు పార్టీలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సాక్షిగా 365 రోజులు 24 గంటల్లో ఎప్పుడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని సవాల్ విసిరారు.

అలాగే పుంగనూరు నియోజకవర్గంలో జనసేన కూటమి నాయకులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి కి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని బీసీవై పార్టీ ఆధారాలతో మీడియా మిత్రులకు చూపించారు. ప్రజలను మోసం చేసే రాజకీయాలకు బీసీవై పార్టీ ఎప్పటికీ లొంగదని, నిజాయితీతో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీవై నాయకులు కుమ్మర గిరిబాబు (సోషల్ మీడియా), వెంకటేష్ యాదవ్, శంకర్ , మంజునాథ్ రెడ్డి (రాప్తాడు నియోజకవర్గం కన్వీనర్), గంగరాజు, జ్ఞానేంద్ర, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.