www.ntodaynews.com
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటిన బీబీనగర్ యూత్ కాంగ్రెస్
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
బీబీనగర్ టౌన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో Rahul Gandhi జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీబీనగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పలంచి శ్రీకాంత్, పంజాల సదానంద గౌడ, వి. మహేశ్, నితిన్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు.