www.ntodaynews.com
బీబీనగర్ మండల్ లో శ్రీ దుర్గమ్మ తల్లి పండుగ , మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు బోనాల పండుగ.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామపరిధిలో శ్రీ దుర్గమ్మ తల్లి పండుగ , మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు బోనాల పండుగ కార్యక్రమానికి హజరై ,ఆ తల్లి ఆశీర్వాదం తిసుకున్న భువనగిరి నియోజక వర్గ ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పంజాల రామంజనేయులు గౌడ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్టోల్ల శ్యామ్ గౌడ్ ,మండల పార్టి అద్యక్షులు సురకంటి సత్తి రెడ్డి ,మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి , బిబినగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస గౌడ్ ,గ్రామ సర్పంచ్ పర్వతి మాదవి కుమార్ యాదవ్ ,ఉపసర్పంచ్ యాస బాలకృష్ణ రెడ్డి ,పాలక వర్గ సబ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గోన్నారు.