BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

బీబీనగర్ మండల్ రైతు సోదరులకు సూచన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
17 Mar, 2026 - 12:58 PM
160 వీక్షణలు

రైతు భరోసా 2025-26 (యాసంగి) కోసం కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారు మరియు గతంలో దరఖాస్తు చేయని వారు

25-03-2026 లోపు దరఖాస్తు చేయండి.

స్థలం: రైతు వేదిక / వ్యవసాయ అధికారి కార్యాలయం, రాయారావుపేట

చివరి తేదీ: 25-03-2026

కావలసిన పత్రాలు:

1.రైతు భరోసా దరఖాస్తు ఫారం

2.పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ లేదా తహసీల్దార్ గారి డిజిటల్ సంతకం చేసిన కాపీ

3.ఆధార్ కార్డు జిరాక్స్

4.బ్యాంక్ అకౌంట్ జిరాక్స్

గమనిక:

బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలనుకునే రైతులు కొత్త బ్యాంక్ వివరాలతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇట్లు,

వ్యవసాయ విస్తరణ అధికారి

ఉదయ్ కిరణ్ , బీబీనగర్ మండలం.