www.ntodaynews.com
బీబీనగర్ మండలో బట్టుగూడెం లో నూతన సీసీ రోడ్ పనులను ప్రారంభించిన భువనగిరి MLA కుంభం.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
బీబీనగర్ మండలో బట్టుగూడెం గ్రామపరిథిలో నూతన సీసీ రోడ్ పనులను ప్రారంభించిన భువనగిరి నియోజక వర్గ ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి ,పంజాల రామంజనేయులు గౌడ్ పొట్టోల్ల శ్యామ్ గౌడ్ గారు ,మండల పార్టి అద్యక్షులు సురకంటి సత్తి రెడ్డి గారు,గోలి నరేందర్ రెడ్డి , PACS వైస్ చైర్మన్ గడ్డం బాలకృష్ణ గౌడ్,బీబీనగర్ సర్పంచి పంజాల శ్రీనివాస గౌడ్ ,గ్రామ సర్పంచ్,పాలక వర్గ సబ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గోన్నారు .