www.ntodaynews.com
బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పోరాటం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పోరాటం
పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ హరి బాబు యాదవ్ ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లను మరొక్క సారి వివరించి, ఏప్రిల్ 11న నిర్వహించనున్న ఆమరణ నిరాహార దీక్ష గురించి తెలియజేసారు.
*ప్రభుత్వం ముందుంచిన ఐదు ప్రధాన డిమాండ్లు:*
1. బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి
2. అమరావతి రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి
3. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి
4. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి
5. బీసీ కార్పొరేషన్లకు తక్షణం నిధులు విడుదల చేయాలి
బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ పోరాటం