BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పోరాటం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 06:33 PM
57 వీక్షణలు

బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పోరాటం

పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ హరి బాబు యాదవ్ ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లను మరొక్క సారి వివరించి, ఏప్రిల్ 11న నిర్వహించనున్న ఆమరణ నిరాహార దీక్ష గురించి తెలియజేసారు.

*ప్రభుత్వం ముందుంచిన ఐదు ప్రధాన డిమాండ్లు:*

1. బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి

2. అమరావతి రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి

3. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి

4. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి

5. బీసీ కార్పొరేషన్లకు తక్షణం నిధులు విడుదల చేయాలి

బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ పోరాటం