www.ntodaynews.com
బీసీ మహిళకు ఎమ్మెల్సీ స్థానం కల్పించడంతో ఆనందోత్సవం
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
బీసీ మహిళకు ఎమ్మెల్సీ స్థానం కల్పించడంతో ఆనందోత్సవం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన ఎమ్మెల్సీ గవర్నర్ కోటలోని అనంతపురం చెందిన బిసి వడ్డెరబిడ్డ దలవాయి రమాదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించడంతో చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని బీసీ నేతలు బిసి వడ్డెర కులస్తులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుక మరియు నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ భారీ బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు వడ్డెర కులస్తు నాయకులు ప్రజలు పాల్గొనడం జరిగింది