BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

బీసీ మహిళకు ఎమ్మెల్సీ స్థానం కల్పించడంతో ఆనందోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
19 Aug, 2026 - 04:59 PM
18 వీక్షణలు

బీసీ మహిళకు ఎమ్మెల్సీ స్థానం కల్పించడంతో ఆనందోత్సవం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన ఎమ్మెల్సీ గవర్నర్ కోటలోని అనంతపురం చెందిన బిసి వడ్డెరబిడ్డ దలవాయి రమాదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించడంతో చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని బీసీ నేతలు బిసి వడ్డెర కులస్తులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుక మరియు నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ భారీ బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు వడ్డెర కులస్తు నాయకులు ప్రజలు  పాల్గొనడం జరిగింది