BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 03:30 PM
309 వీక్షణలు

బూరుగుగూడెం ఎంపీయుపీ పాఠశాల నందు అంగిడి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఎంపీ యుపి పాఠశాల బూరుగుగూడెం నందు 1వ తరగతి నుంచి 8వ తరగతులకు చెందిన క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు,1వ తరగతి నుంచి 8వ తరగతులకు చెందిన హాజరు నందు ప్రధమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు, లాంగ్వేజ్ ఫెస్టివల్ నందు ఏలూరు వరకు వెళ్ళి ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థునులకు మరియు ఎంఆర్సీ చాట్రాయి వారి అధ్వర్యంలో నిర్వహించిన (రాజ్యాంగ దినోత్సవం) నందు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు Pay Back to Society(సమాజానికి తిరిగి చెల్లించడం) అన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ స్పూర్తి తో మరియు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  చేపడుతున్న పలు సంస్కరణల స్పూర్తి తో ఎంపీయుపీ పాఠశాల బూరుగుగూడెం కు చెందిన అంగిడి.చెన్నారావు(స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్) తన సొంత నిధులతో పాఠశాలకు చెందిన విద్యార్థులకు 21 నగదు బహుమతులను "చిరు ప్రోత్సాహక నగదు బహుమతుల రూపంలో" ఇవ్వటం జరిగింది.