BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

భార్య అక్రమ సంబంధాల షాక్..

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 09:50 PM
131 వీక్షణలు

భార్య అక్రమ సంబంధాల షాక్.. హుస్సేన్ సాగర్‌లో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఉద్యోగి కుటుంబ విషాదం కలచివేస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన సీతారాం, నంద్యాల ప్రాంతానికి చెందిన రేణుక 2018లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఉద్యోగం నిమిత్తం కుటుంబం హైదరాబాద్‌లోని బాచుపల్లిలో స్థిరపడింది.

ఈ క్రమంలో భర్తకు తెలియకుండా రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధాలు కొనసాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిలో రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసి ఉన్న సమయంలో వ్యక్తిగత దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలిసింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భార్య వ్యవహారం తెలిసి తీవ్ర మనోవేదనకు గురైన సీతారాం, ఫిబ్రవరిలో 19 పేజీల ఆత్మహత్య లేఖ రాసి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో తన భార్య తనను మోసం చేసిందని, ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకున్నానని, కానీ ఆమె నమ్మకద్రోహం తట్టుకోలేకపోయానని పేర్కొన్నాడు.

పోలీసులు ఆ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి రేణుకతో పాటు ఆమెకు సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు రమణారెడ్డి, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబం చీలిపోయి ఇద్దరు చిన్నారులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లినట్లు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.