భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి
భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి
పాలకుర్తి రిపోర్టర్ వేణు
-పసునూరి నవీన్ తండ్రి అకాల మరణం చాలా బాధాకరం
భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి
అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసిన
మాజీ మంత్రి వర్యులు
ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ గారి తండ్రి పసునూరి సత్యనారాయణ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలుసుకుని
మాజీ మంత్రి వర్యులు
ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
పాలకుర్తి లోని నవీన్ నివాసానికి చేరుకొని సత్యనారాయణ భౌతిక ఖాయానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అతని అంతిమ యాత్రలో పాల్గొని పాడే మోసారు. అనంతరం నవీన్ అతని కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పరామర్శించిన వారిలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు