BREAKING
సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

40 గ్రామాల సర్పంచుల చారిత్రాత్మక తీర్మానం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
15 Apr, 2026 - 09:17 PM
110 వీక్షణలు

భద్రతకు భరోసా: 40 గ్రామాల సర్పంచుల చారిత్రాత్మక తీర్మానం. NTODAY NEWS నకిరేకల్ 

హెల్మెట్, సీటు బెల్టు లేనిదే ప్రయాణం వద్దు

​ రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా నకిరేకల్ నియోజకవర్గం సరికొత్త రికార్డుకు వేదికైంది. 'ARRIVE ALIVE' రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గ పరిధిలోని 40 గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు రోడ్డు నిబంధనలపై కీలక తీర్మానం చేశారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు  వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యతగా ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రకటించారు. ఈ తీర్మానంలో ​ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని,
​కారు ప్రయాణాల్లో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు కూడా సీటు బెల్టు ధరించాల్సిందే అని,
​మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని తీర్మానించారు ​ఈ చారిత్రాత్మక నిర్ణయంలో నియోజకవర్గంలోని సర్పంచులు కీలక పాత్ర పోషించారు. చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, నార్కట్‌పల్లి సర్పంచ్ జేరిపోతుల భరత్, బొజ్జ సుందర్, కట్ట వెంకటరెడ్డి తదితర సర్పంచులందరూ కలిసి తీర్మాన పత్రాలను డీజీపీ శివధర్ రెడ్డికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అందజేశారు.