BREAKING
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు
www.ntodaynews.com

MLC శంబిపూర్ రాజుకు ధన్యవాదాలు తెలిపిన BRSV నాయకులు

తెలంగాణ
31 May, 2025 - 05:42 AM
84 వీక్షణలు
MLC శంబిపూర్ రాజుకు ధన్యవాదాలు తెలిపిన BRSV కొర్ర ప్రవీణ్ నాయక్ కుత్బుల్లాపూర్ దుండిగల్ తండా 2 లోని నివసించే బానోత్ సుమలత మరియు లకావత్ అనిత మరియు సారేగూడెం కోరల రవి అనారోగ్య సమస్య తో హాస్పిటల్ లో చికిత్స పొందినారని,BRS పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు MLC శంభీపూర్ రాజు కు brsv సీనియర్ నాయకులు కొర్ర ప్రవీణ్ నాయక్ విషయం తెలియజేశారు.అయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 33000 ,24000,30000 చెక్కుని మంజూరు చేయించారు, మంజూరు చేసిన చెక్కులని BRSV ex..స్టేట్ జనరల్ సెక్రటరీ శంభీపూర్ కృష్ణ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కొర్ర ప్రవీణ్ నాయక్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కు ధన్యవాదాలు తెలియజేసారు. Follow us on Website Facebook Instagram YouTube