BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో ఘనంగా మేడే వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 11:37 AM
56 వీక్షణలు

చాట్రాయి మండలంలో ఘనంగా మేడే వేడుకలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంతో పాటు చిన్నంపేట గ్రామంలో ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని కౌలు రైతు సంఘం నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి ఎన్. నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల నాయకుడు నెల్లూరు మురళి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, మే డే అనేది కార్మిక వర్గం తమ హక్కుల కోసం ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, పని గంటల తగ్గింపు, కార్మిక హక్కుల సాధనకు మేడే ప్రతీక అని గుర్తు చేశారు. ప్రతి కార్మికుడు ఐక్యంగా ఉండి తమ సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలను పూర్తిగా అమలు చేయించుకునేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గంధం రాజేష్, టి. వెంకన్నతో పాటు సుమారు 70 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.