BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై డి రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 06:30 PM
102 వీక్షణలు

చాట్రాయి: 07.06.2026 – ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఈ రోజు ఉదయం ఎస్.ఐ డి. రామకృష్ణ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు తమ పాత అలవాట్లను మానుకుని క్రమపద్ధతిగా సత్ప్రవర్తన పాటించాలని స్పష్టం చేశారు. ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, సమాజంలో శాంతి సామరస్యానికి ఏ విధమైన విఘాతం కలిగించరాదు అని హెచ్చరించారు. చట్టవ్యతిరేక పనుల నుండి దూరంగా ఉండి బాధ్యతా యుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు.

సత్ప్రవర్తనను పాటిస్తూ, నేరపూరిత చర్యలకు పాల్పడని రౌడీ షీట్లను తొలగించే ప్రక్రియను పరిశీలించి, వారి పేర్లను పై అధికారులకు సిఫార్సు చేస్తామని ఎస్.ఐ గారు హామీ ఇచ్చారు. కౌన్సిలింగ్ సమయంలో రౌడీ షీటర్లకు వ్యక్తిగతంగా మరియు సమూహంగా గమనికలు ఇచ్చి, తప్పులు పునరావృతమైతే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.