BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

చిన్నారులకు ఆశీస్సులు అందించిన తన్నీరు నాగేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 04:02 PM
29 వీక్షణలు

జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆత్మీయ వాతావరణంలో జరిగిన నూతన వస్త్రలంకరణ వేడుకలో వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.

జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన జిల్లా యువజన విభాగ కార్యదర్శి పాల్వంచ రమేష్ బాబు – ఉమ దంపతుల కుమార్తెలు కావ్య శ్రీ, స్నేహ శ్రీల నూతన వస్త్రలంకరణ కార్యక్రమానికి హాజరైన తన్నీరు నాగేశ్వరరావు చిన్నారులకు అక్షింతలు వేసి, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఆయన, చిన్నారుల విద్యాభివృద్ధి, ఆయురారోగ్యాలు కలగాలని ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో సీనియర్ నాయకులు కనపర్తి నరసింహారావు, మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు దమ్మలపాటి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, మండల ఉపాధ్యక్షులు బండి రాజు, మండల బీసీ సెల్ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ, కనపర్తి బాలకృష్ణ, కొత్తపల్లి సురేష్, పట్రా రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.