BREAKING
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.
www.ntodaynews.com

చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి నీరు అందించాలి అని ఎమ్మెల్యేకు వినతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Jul, 2026 - 09:58 PM
16 వీక్షణలు

చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి నీరు అందించాలి అని ఎమ్మెల్యేకు వినతి

పిలాయిపల్లి కాల్వ ద్వారా వచ్చే నీటిని పెద్దకాపర్తి పెద్ద చెరువు నుంచి చిన్నకాపర్తి గ్రామంలోని చెరువులకు తరలించేందుకు ప్రత్యేక కాలువను నిర్మించాలని కోరుతూ చిన్న కాపర్తి రైతులు, నాయకులు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కోరారు. చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిలాయిపల్లి కాల్వ నీరు తమ గ్రామానికి చేరేలా నూతన కాలువ నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేయాలని సర్పంచ్, రైతులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ​ఈ వినతిపై ఎమ్మెల్యే వీరేశం సానుకూలంగా స్పందిస్తూ, కాలువ నిర్మాణానికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు బెల్లంకొండ రఘుగౌడ్, చంద్రారెడ్డి, మెట్టు వెంకటేశం, బెల్లంకొండ కృష్ణయ్య, బెల్లంకొండ నరసింహ, జాన్, బెల్లంకొండ గోపాల్, బెల్లంకొండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.