BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

చిన్నంపేట మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా అమలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 11:56 AM
58 వీక్షణలు

చిన్నంపేట మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా అమలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చిన్నంపేట మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్‌టుడే న్యూస్ జరిపిన పరిశీలనలో, ప్రధానోపాధ్యాయులు మహబు ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ భోజనం అందించడం జరుగుతోందని తెలిపారు.

ఈరోజు పులిహార కోడిగుడ్డు మరియు గోంగూర చట్నీతో, పరిశుభ్రమైన వాతావరణంలో 43 మంది విద్యార్థులకు భోజనం అందించబడింది. మొత్తం 55 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో, అందరూ భోజన సౌకర్యం మరియు ఆహారం నాణ్యతతో సంతృప్తిగా ఉన్నారు.

మా స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి కూడా విద్యార్థులతో ముచ్చటిస్తూ, ప్రతిరోజూ పరిశుభ్రమైన మరియు పోషక భోజనం అందిస్తున్నారని విద్యార్థులు, సిబ్బంది కుదింపుగా తెలిపారు.

ప్రధానోపాధ్యాయులు మహబు పేర్కొన్నట్లు, విద్యార్థులలో భోజనం విషయంలో మనోధైర్యాన్ని పెంపొందించడం, ప్రతి ఒక్కరి పరిస్థితులను అర్ధం చేసుకోవడం లక్ష్యంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.