BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిట్యాల కార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 Jun, 2026 - 08:40 PM
250 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో కార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎస్.కె. జావీద్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కట్ట అరుణ్ కుమార్, కోశాధికారిగా జిట్టా వెంకన్న, కార్యదర్శిగా ప్రసాద్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ​ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, అందరినీ కలుపుకొని సంఘాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, మాజీ ఉపాధ్యక్షుడు అమరోజు వెంకన్న, మాజీ కార్యదర్శి బైరు విఠల్, మాజీ కోశాధికారి నిరంజన్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.