BREAKING
ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
www.ntodaynews.com

చిట్యాల మండలం బోయగుబ్బ లో అగ్నిప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
09 Jun, 2026 - 08:15 PM
33 వీక్షణలు

బూడిదైన పశువుల కొట్టం, 300 గడ్డి కట్టలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామంలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన రైతు గురిజ మురళి వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు ఒక్కసారిగా నిప్పుంటుకుంది. ​క్షణాల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించడంతో పొలంలో నిల్వ ఉంచిన సుమారు 300 గడ్డి కట్టలతో పాటు, పశువుల కొట్టం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బాధిత రైతుకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.