BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

చిట్యాల నోష్ ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ ప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
09 Apr, 2026 - 08:28 PM
257 వీక్షణలు

చిట్యాల నోష్ ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ ప్రమాదం : ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు NTODAY NEWS చిట్యాల 

పరిశ్రమ వద్ద గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్‌లో గురువారం రాత్రి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో బ్లాక్-2 విభాగంలో ఉన్న రియాక్టర్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం ప్రకారం రియాక్టర్ వద్ద ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు మంటల ప్రభావానికి గురై తీవ్ర గాయాలు పొందారు. ఘటన వెంటనే గుర్తించిన ఇతర సిబ్బంది అప్రమత్తమై బాధితులను హుటాహుటిన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అధికారుల నుంచి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.