BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

చిట్యాల నోష్ ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ ప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
09 Apr, 2026 - 08:28 PM
204 వీక్షణలు

చిట్యాల నోష్ ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ ప్రమాదం : ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు NTODAY NEWS చిట్యాల 

పరిశ్రమ వద్ద గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్‌లో గురువారం రాత్రి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో బ్లాక్-2 విభాగంలో ఉన్న రియాక్టర్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం ప్రకారం రియాక్టర్ వద్ద ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు మంటల ప్రభావానికి గురై తీవ్ర గాయాలు పొందారు. ఘటన వెంటనే గుర్తించిన ఇతర సిబ్బంది అప్రమత్తమై బాధితులను హుటాహుటిన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అధికారుల నుంచి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.