BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

చోరీకి గురైన బంగారు ఉంగరాలు లభ్యం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 03:06 PM
75 వీక్షణలు

బంగారు ఉంగరాలతో  పూజలు చేస్తున్న చిత్తూరుకు చెందిన దంపతులు

సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండలో సత్య ప్రమాణం అనగానే చోరీకి గురైన బంగారు ఉంగరాలు ప్రత్యక్షమైనట్లు ఆలయ అర్చకులు కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరుకు చెందిన ఓ కానిస్టేబుల్ భార్య వారి ఇంట్లో 2025 డిసెంబర్లో ఇంట్లో బీరువాలో 14 గ్రాముల 5 ఉంగరాలను పెట్టారు. వారం తర్వాత చూస్తే బీరువాలో బంగారు ఉంగరాలు కనిపించలేదు. చుట్టుపక్క వారిని విచారించిన చోరీకి గురైన బంగారం ఉంగరాల ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో మిత్రుల సలహా మేరకు సత్య ప్రమాణాల రాజనాల బండలో సత్య ప్రమాణం చేయటానికి ఆలయ నిర్వహకుల వద్ద అనుమతి తీసుకుని చుట్టుప్రక్కల పిల్ల వారిని బంధువులకు సమాచారం అందించారు. జనవరి 15న చుట్టుపక్కల వారితో కలసి ఆలయానికి సత్య ప్రమాణం చేయటానికి వచ్చారు. అయితే ఆలయ నిర్వహకులు విచారించి సత్య ప్రమాణం వాయిదా వేసి పంపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీ గురైన బంగారు ఉంగరాలు మూటకట్టి ఇంటి ఆవరణములో ఇంటి ముందర పడేసి వెళ్లినట్లు తెలిపారు. స్వామి మహిమ వల్లనే చోరీకి గురైన బంగారు ఉంగరాలు తిరిగి లభించాయని వాటిని స్వామి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.