BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

చోరీకి గురైన బంగారు ఉంగరాలు లభ్యం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 03:06 PM
39 వీక్షణలు

బంగారు ఉంగరాలతో  పూజలు చేస్తున్న చిత్తూరుకు చెందిన దంపతులు

సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండలో సత్య ప్రమాణం అనగానే చోరీకి గురైన బంగారు ఉంగరాలు ప్రత్యక్షమైనట్లు ఆలయ అర్చకులు కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరుకు చెందిన ఓ కానిస్టేబుల్ భార్య వారి ఇంట్లో 2025 డిసెంబర్లో ఇంట్లో బీరువాలో 14 గ్రాముల 5 ఉంగరాలను పెట్టారు. వారం తర్వాత చూస్తే బీరువాలో బంగారు ఉంగరాలు కనిపించలేదు. చుట్టుపక్క వారిని విచారించిన చోరీకి గురైన బంగారం ఉంగరాల ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో మిత్రుల సలహా మేరకు సత్య ప్రమాణాల రాజనాల బండలో సత్య ప్రమాణం చేయటానికి ఆలయ నిర్వహకుల వద్ద అనుమతి తీసుకుని చుట్టుప్రక్కల పిల్ల వారిని బంధువులకు సమాచారం అందించారు. జనవరి 15న చుట్టుపక్కల వారితో కలసి ఆలయానికి సత్య ప్రమాణం చేయటానికి వచ్చారు. అయితే ఆలయ నిర్వహకులు విచారించి సత్య ప్రమాణం వాయిదా వేసి పంపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీ గురైన బంగారు ఉంగరాలు మూటకట్టి ఇంటి ఆవరణములో ఇంటి ముందర పడేసి వెళ్లినట్లు తెలిపారు. స్వామి మహిమ వల్లనే చోరీకి గురైన బంగారు ఉంగరాలు తిరిగి లభించాయని వాటిని స్వామి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.