BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

విప్ బీర్ల అయిలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస

తెలంగాణ
17 Feb, 2026 - 07:58 PM
298 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విప్ బీర్ల అయిలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస NTODAY NEWS: హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అయిలయ్య ముఖ్యమంత్రిని మంగళవారం కలిశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో జనగామ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరింది. అయిలయ్య ప్రచారం నిర్వహించిన వార్డుల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, చైర్‌పర్సన్ కడకంచి బాలమణి ఎన్నికలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. సమన్వయంతో ముందుకు సాగితే రానున్న జడ్పీ ఎన్నికల్లో కూడా సానుకూల ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అయిలయ్య కోరగా, దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. #Congress #RevanthReddy #BirlaAilaiah #MunicipalElections #TelanganaPolitics #Hyderabad #LocalElections Follow us on Website Facebook Instagram YouTube