BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

స్ట్రాంగ్ రూముల తనిఖీ చేసిన కలెక్టర్

తెలంగాణ
12 Feb, 2026 - 06:43 AM
159 వీక్షణలు
మంచిర్యాలలో స్ట్రాంగ్ రూముల తనిఖీ చేసిన కలెక్టర్ NTODAY NEWS: మంచిర్యాల రిపోర్టర్: శ్రీనివాస్, మంచిర్యాల, ఫిబ్రవరి 12, 2026: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. విలేకరులతో మాట్లాడిన కలెక్టర్, స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన బందోబస్తు కొనసాగుతోందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర నిఘా ఉంచినట్లు వెల్లడించారు. శుక్రవారం (ఫిబ్రవరి 13) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. Follow us on Website Facebook Instagram YouTube