BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

డా.బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవ కమిటీ ఎన్నిక

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
02 Apr, 2026 - 07:26 AM
69 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు మండల వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు  స్థానిక రహదారి బంగ్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్ గా బొడ్డు సురేందర్ రావు,  కో కన్వీనర్ గా నాగటి ఉపేందర్, సోషల్ మీడియా కన్వీనర్ గా ఎర్ర నరేష్ , లతో పాటుగా కమిటీ సభ్యులుగా మరో 13 మందిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని గ్రామాల నుండి అంబేద్కర్ అభిమానులను సమీకరణ చేసి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు నూతన కమిటీ సభ్యులుగా నల్ల స్వామి,నోముల చిరంజీవి, కంచి మధుసూదన్, కోళ్ల రామకృష్ణ,కక్కిరేణి విజయ్ కుమార్,భాష మల్ల సంతోష్,గాదె నరేందర్, నకిరేకంటి నరేందర్, బొడ్డు శంకర్,జన పాల లక్ష్మణ్,నకరికంటే మొగులయ్య, బలుగూరి అంజయ్య,ఏలూరి రవి, ఎన్నికయ్యారు...