BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

దారి కోసం గొడవలా..? చట్టం మీవైపు ఉంది!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 10:07 AM
120 వీక్షణలు

దారి కోసం గొడవలా..? చట్టం మీవైపు ఉంది!

గ్రామాల్లో భూముల మధ్య దారుల వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. “నా భూమి మీదుగా వెళ్లొద్దు” అంటూ కొందరు గోడలు కట్టేసే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో చాలామంది తమ స్థలానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతూ, దారి కోసం అదనంగా భూమి కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అయితే ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా Indian Easements Act, 1882 స్పష్టమైన హక్కులను కల్పిస్తోంది.

ఈ చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం, ఒక భూమికి వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గం లేకపోతే పక్క భూమి యజమాని దారి ఇవ్వాల్సిందే. ఇది వారి ఇష్టం కాదు, భూమి యజమానికి ఉన్న హక్కు.

అదేవిధంగా సెక్షన్ 15 ప్రకారం, ఒక మార్గాన్ని 20 సంవత్సరాల పాటు నిరంతరాయంగా వినియోగిస్తే, ఆ దారిపై శాశ్వత హక్కు ఏర్పడుతుంది. గ్రామ పంచాయతీ మ్యాప్‌లో లేకపోయినా, ఎఫ్‌ఎంబీ రికార్డుల్లో నమోదు కాకపోయినా ఈ హక్కు చెల్లుబాటు అవుతుంది.

పొలానికి లేదా ఇంటికి వెళ్లే దారిని అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని కోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అవసరమైన దారిని నిరోధిస్తే, బాధితులు సివిల్ కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ పొందే అవకాశం ఉంది.

దారి సమస్యలతో బాధపడుతున్న వారు ముందుగా చట్టంపై అవగాహన పెంచుకుంటే, అనవసర వివాదాలను నివారించుకోవచ్చు. ఇకపై దారి కోసం ఎవరి దయపై ఆధారపడాల్సిన అవసరం లేదు… చట్టమే మీకు అండగా ఉంది. ఒక భూమిని సాగు చేసుకోవడానికి లేదా వాడు కోవడానికి మీకు దారి అవసరమైనప్పుడు దానిని అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని హీరో వినాయక్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.