BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

గోవాలో హనీట్రాప్ హత్య.. మందులో మత్తుమందు కలిపి యువకుడిని చంపిన మహిళ..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 12:46 PM
103 వీక్షణలు

గోవాలో పరిచయమైన ఓ మహిళతో సరదాగా గడపాలని వెళ్లిన యువకుడు చివరకు హత్యకు గురయ్యాడు. కర్ణాటకలోని మాల్పేకు చెందిన సందీప్ ఎంజాయ్ చేసేందుకు గోవాకు వచ్చాడు. అక్కడ అక్షిత అలియాస్ రూపశ్రీ అనే మహిళను బుక్ చేసుకుని హోటల్‌కు వెళ్లాడు.

హోటల్‌లో ఇద్దరూ కలిసి మద్యం సేవించగా, అక్షిత అతడికి తెలియకుండా మందులో మత్తుమందు కలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మత్తులో నిద్రపోయిన సందీప్‌ను హత్య చేసి, అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సూట్‌కేస్‌లోని నగదును దోచుకుని పరారైంది.

సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కేసును ఛేదించిన గోవా పోలీసులు, బెంగుళూరుకు చెందిన అక్షిత అలియాస్ రూపశ్రీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలపై విచారణ చేపట్టారు.

సరదాగా వెళ్లిన సందీప్‌కు గోవా ట్రిప్ చివరకు ప్రాణాలు తీసిన విషాదంగా మారింది.