BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

లగ్జరీ రిసార్ట్‌లో వ్యభిచారం.. 52 మంది అరెస్ట్

జాతీయం అంతర్జాతీయం
06 Jul, 2026 - 08:41 PM
32 వీక్షణలు

డెహ్రాడూన్ | NTODAY NEWS

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యభిచార ముఠా గుట్టును ఉత్తరాఖండ్ పోలీసులు ఛేదించారు. ప్రసిద్ధ జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ సమీపంలోని రామ్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఓ విలాసవంతమైన రిసార్ట్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

దాడి సమయంలో రిసార్ట్‌లో వ్యభిచార కార్యకలాపాలతో పాటు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అలాగే, ఒక మైనర్‌తో పాటు మొత్తం 10 మంది మహిళలను పోలీసులు రక్షించారు. సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా కార్యకలాపాల వెనుక ఉన్న నిర్వాహకులు, ఇతర సంబంధిత వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.