BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
06 Apr, 2026 - 06:48 PM
138 వీక్షణలు

దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం  

దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ అన్నారు సోమవారం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బిజెపి  జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యమైందని పేర్కొన్నారు. మోడీ  నాయకత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సజావుగా అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో చుంచు శ్రీను, మాస శ్రీను, ఈడుదుల మల్లేష్, కంబాలపల్లి సతీష్, కూరల శ్రీనివాస్, అశోక్, మహాలింగం, పల్లె వెంకన్న, మల్లారెడ్డి, దొడ్డు భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు