BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 06:48 PM
57 వీక్షణలు

దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం  

దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ అన్నారు సోమవారం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బిజెపి  జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యమైందని పేర్కొన్నారు. మోడీ  నాయకత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సజావుగా అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో చుంచు శ్రీను, మాస శ్రీను, ఈడుదుల మల్లేష్, కంబాలపల్లి సతీష్, కూరల శ్రీనివాస్, అశోక్, మహాలింగం, పల్లె వెంకన్న, మల్లారెడ్డి, దొడ్డు భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు