BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

భారతదేశంలో తొలి ఆధునిక పెట్రోల్ పంపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 06:27 PM
133 వీక్షణలు

భారతదేశంలో తొలి ఆధునిక పెట్రోల్ పంపును Burmah Shell సంస్థ 1920ల చివర్లో అప్పటి బొంబాయిలో (ప్రస్తుతం Mumbai) ప్రారంభించింది. అప్పట్లో పెట్రోల్‌ను లీటర్లలో కాకుండా గ్యాలన్లలో విక్రయించేవారు.

ఆ కాలంలో పెట్రోల్ ధర చాలా తక్కువగా కనిపించినా, ప్రజల ఆదాయం కూడా చాలా స్వల్పంగా ఉండేది. అందువల్ల సాధారణ ప్రజలకు అది విలాసవంతమైన వస్తువుగానే భావించేవారు. అప్పట్లో కార్లు కూడా అరుదుగా ఉండటంతో పెట్రోల్ వినియోగం పరిమితంగానే ఉండేది.

1928 ప్రాంతంలో భారతదేశంలో ఆటోమొబైల్ రంగం ప్రారంభ దశలో ఉండగా, పెట్రోల్ బంకులు ప్రధానంగా పెద్ద నగరాల్లో మాత్రమే కనిపించేవి.