అన్నమయ్య జిల్లాలో దిశా కమిటీ సమావేశం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష
అన్నమయ్య జిల్లా | Ntoday News
అన్నమయ్య జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అధ్యక్షతన, అన్నమయ్య జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ సమావేశం జరిగింది.
సమావేశానికి అన్నమయ్య జిల్లాకు చెందిన ఎంపీలు, దిశా కమిటీ సభ్యులు హాజరయ్యారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.