BREAKING
వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్
Date of Publish : 02 September 2026, 08:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గోపాలపురంలో రేషన్‌ షాపుల తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 08:08 PM
6 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలంలో తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గోపాలపురం గ్రామంలోని రేషన్‌ షాప్ నంబర్‌ 11, కంభంపాడు గ్రామంలోని రేషన్‌ షాప్ నంబర్‌ 30లను తనిఖీ చేశారు.

రేషన్‌ షాపుల్లో ప్రజలకు అందిస్తున్న నిత్యావసర సరుకులు, సరుకుల నిల్వలు, పంపిణీ విధానం, నిల్వల రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ సరుకులను పారదర్శకంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. రేషన్‌ సరుకుల పంపిణీలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో సీఎస్‌డీటీ శ్వేత పాల్గొన్నారు.