BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

డ్రైవింగ్ లైసెన్స్ ఇక మరింత కఠినం.. మూడు దశల పరీక్షలు తప్పనిసరి!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
15 వీక్షణలు

రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచే లక్ష్యంతో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నారు. ఇకపై లెర్నర్స్ లైసెన్స్ పొందిన తర్వాత నేరుగా డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లే అవకాశం ఉండదు.

కొత్త విధానం ప్రకారం, లెర్నర్స్ లైసెన్స్ అనంతరం అభ్యర్థులు మరో రెండు ఆన్‌లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో పాస్ అయిన వారికే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో ప్రాక్టికల్ పరీక్షకు అనుమతి లభిస్తుంది.

అలాగే రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణపై 2 నుంచి 3 గంటల పాటు ప్రత్యేక వీడియోలను తప్పనిసరిగా వీక్షించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించి, బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారు చేయడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.