BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

జగ్గంపేటలొ ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణ
26 Sep, 2025 - 07:39 PM
224 వీక్షణలు
జగ్గంపేటలొ ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు NTODAY NEWS: నర్సాపూర్ •శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం.. •సకుటుంబ సమేతంగా పాల్గొని వడి బియ్యం పోస్తున్న అమ్మవారి భక్తులు •సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలొ పాల్గొన్న మహిళలు మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండలం జగ్గంపేట గ్రామంలో.భవాని ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదవ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దుర్గ భవాని అమ్మవారు దర్శనం కల్పించరు. అమ్మవారి దగ్గర జరుగుతున్నా పూజ కార్యక్రమంల్లో గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి దగ్గర నిర్వహించిన సామూహిక కుంకుమర్చనాలో పాల్గొన్న మహిళలు. అమ్మవారి పై ఉన్న భక్తిని చాటుతున్నారు.. ప్రత్యేక పూజా కార్యక్రమంలో సకుటుంబ సమేతంగా పాల్గొంటూ అమ్మవారికి పంచంభృత అభిషేకం చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఒడిబియ్యాన్ని సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలొ జగ్గంపేట భవాని ఉత్సవ కమిటి సభ్యులు మరియు గ్రామ మహిళలు పాల్గొని త్రిర్ద ప్రసాదలను స్వీకరించుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube