BREAKING
పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం
www.ntodaynews.com

జగ్గంపేటలొ ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణ
26 Sep, 2025 - 07:39 PM
166 వీక్షణలు
జగ్గంపేటలొ ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు NTODAY NEWS: నర్సాపూర్ •శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం.. •సకుటుంబ సమేతంగా పాల్గొని వడి బియ్యం పోస్తున్న అమ్మవారి భక్తులు •సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలొ పాల్గొన్న మహిళలు మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండలం జగ్గంపేట గ్రామంలో.భవాని ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదవ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దుర్గ భవాని అమ్మవారు దర్శనం కల్పించరు. అమ్మవారి దగ్గర జరుగుతున్నా పూజ కార్యక్రమంల్లో గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి దగ్గర నిర్వహించిన సామూహిక కుంకుమర్చనాలో పాల్గొన్న మహిళలు. అమ్మవారి పై ఉన్న భక్తిని చాటుతున్నారు.. ప్రత్యేక పూజా కార్యక్రమంలో సకుటుంబ సమేతంగా పాల్గొంటూ అమ్మవారికి పంచంభృత అభిషేకం చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఒడిబియ్యాన్ని సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలొ జగ్గంపేట భవాని ఉత్సవ కమిటి సభ్యులు మరియు గ్రామ మహిళలు పాల్గొని త్రిర్ద ప్రసాదలను స్వీకరించుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube