BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

గురుకుల పాఠశాల విద్యార్థులకు చెస్ మెటీరియల్స్ పంపిణీ

తెలంగాణ
26 Nov, 2025 - 09:08 AM
364 వీక్షణలు

బుధవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోబుల్ వారి సహకారంతో గురుకుల పాఠశాల విద్యార్థులకు పంపిణీ

NTODAY NEWS:పుంగనూరు  చిత్తూరు జిల్లా: లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ మరియు లియో క్లబ్ మరియు గురుకులం వీరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో పుంగనూరు వినాయకుని గుడి వద్ద గల గురుకులం పాఠశాల నందు దాదాపుగా పదిమంది విద్యార్థిని విద్యార్థులకు చెస్ మాట్స్ ,చెస్ మెటీరియల్స్ అందజేసి చెస్లో వివిధ కాంపిటీషన్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచే విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ పాకాల నందు జరుగు ఓపెన్ చేస్ టోర్నమెంట్ నందు పుంగనూరు నుంచి పదిమంది విద్యార్థిని విద్యార్థులు లియో క్లబ్ మరియు లయన్స్ క్లబ్ వీరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో తీసుకొని వెళ్ళి పాల్గొనేలా చేయడం జరుగుతుంది. వీరికి అక్కడ ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు , మెడల్స్ ,ట్రోఫీలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కెర్లేపల్లి బాలసుబ్రమణ్యం ,అమరావతి సురేష్, అమరావతి రామకుమార్ ,బషీర్ అలీ,అస్లాం భాష , బొగ్గరపు కృష్ణమూర్తి,సకల రాజేంద్ర ,గంగుల చారి ,మణికంఠ, రాజీ అహ్మద్ భాష, మరియు లయన్స్ క్లబ్ సభ్యులు లియో క్లబ్ సభ్యులు, గురుకులం సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube