BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

విద్యార్థులకు విద్యా మెటీరియల్ పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
10 Mar, 2026 - 04:52 AM
527 వీక్షణలు

8వ వార్డు మెంబర్ కొమ్ము నగేష్ ప్రోత్సాహం

NTODAY NEWS: బొమ్మలరామారం

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. గ్రామ సర్పంచ్ బట్కీరు బీరప్ప జన్మదినం సందర్భంగా మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ 8వ వార్డు మెంబర్ కొమ్ము నగేష్ పాఠశాల అధ్యాపకుల సమక్షంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, స్కేలు వంటి విద్యా మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్ము నగేష్ మాట్లాడుతూ, పదవ తరగతి ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు వాహనదారులు సహకరించాలని కోరారు. విద్య జీవితంలో అత్యంత విలువైనదని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగినేనిపల్లి గ్రామ ఉపసర్పంచ్ రామిడి దయాకర్ రెడ్డి, గులన్ గణేష్, ఇప్పలపల్లి కుమార్, బొమ్మగల నగేష్, ముడుగుల నరసింహ, మద్దూరి విజయ్, బొమ్మగల సురేష్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. #EducationSupport #SchoolStudents #Bommalaramaram #YadadriBhuvanagiri #NTodayNews #StudentSupport Follow us on Website Facebook Instagram YouTube