BREAKING
భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం
www.ntodaynews.com

విద్య ఉంటేనే జ్ఞానం.. విద్య ఉంటేనే ఉద్యోగం..

తెలంగాణ
15 Aug, 2025 - 08:19 AM
120 వీక్షణలు
విద్య ఉంటేనే జ్ఞానం.. విద్య ఉంటేనే ఉద్యోగం.. NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గం ప్రతినిధి •చదువే అన్నింటికీ మూలం.(జగ్గంపేట గ్రామ మాజీ సర్పంచ్.బి ఆర్ యస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు సికింద్లపురం పోచయ్య ) •గత 15 ఏళ్లుగా ఐదవ తరగతిలొ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సత్కారం • జగ్గంపేట పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకం నర్సాపూర్  చిలిపిచేడు మండల జగ్గంపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.. గత 15 ఏళ్లుగా జగ్గంపేట ప్రాథమిక పాఠశాల్లో 5వ తరగతిలొ మంచి మార్కులు సాధించి మొదటి స్థానంలొ ఉండే విద్యార్థులకు బహుమతిని అందజేసి వారిని గ్రామపెద్దలు గ్రామస్తుల సమక్షంలో సత్కరిస్తారు గ్రామ మాజీ సర్పంచ్ సికింద్లపూరం పోచయ్య.. ఇ కార్యక్రమంలొ అయన మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని. విద్య ఉంటేనే జ్ఞనం విద్య ఉంటేనే మంచి ఉద్యోగం సాధించవచ్చు అని విద్యార్థులకీ తెలిపారు.. తాను సర్పంచిగా ఉన్నప్పటినుండి ఐదవ తరగతిలో మంచి మార్కులు సాధించి మొదటి స్థానంలో ఉండే విద్యార్థులకు సత్కరం చేసి వారిని చదువుకోవాలని ప్రోత్సహించడం ద్వారా . వారు పై తరగతుల్లో కూడా మంచి విద్యను అభ్యసిస్తారని అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు.. ఈ ప్రోత్సాహక కార్యక్రమం మునుముందు కూడా కొనసాగిస్తూనే ఉంటానని తద్వారా విద్యార్థులు పోటీపడి చదివి మంచి మార్కులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. Follow us on Website Facebook Instagram YouTube