BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 15 August 2025, 08:19 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్య ఉంటేనే జ్ఞానం.. విద్య ఉంటేనే ఉద్యోగం..

తెలంగాణ
15 Aug, 2025 - 08:19 AM
295 వీక్షణలు
విద్య ఉంటేనే జ్ఞానం.. విద్య ఉంటేనే ఉద్యోగం.. NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గం ప్రతినిధి •చదువే అన్నింటికీ మూలం.(జగ్గంపేట గ్రామ మాజీ సర్పంచ్.బి ఆర్ యస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు సికింద్లపురం పోచయ్య ) •గత 15 ఏళ్లుగా ఐదవ తరగతిలొ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సత్కారం • జగ్గంపేట పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకం నర్సాపూర్  చిలిపిచేడు మండల జగ్గంపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.. గత 15 ఏళ్లుగా జగ్గంపేట ప్రాథమిక పాఠశాల్లో 5వ తరగతిలొ మంచి మార్కులు సాధించి మొదటి స్థానంలొ ఉండే విద్యార్థులకు బహుమతిని అందజేసి వారిని గ్రామపెద్దలు గ్రామస్తుల సమక్షంలో సత్కరిస్తారు గ్రామ మాజీ సర్పంచ్ సికింద్లపూరం పోచయ్య.. ఇ కార్యక్రమంలొ అయన మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని. విద్య ఉంటేనే జ్ఞనం విద్య ఉంటేనే మంచి ఉద్యోగం సాధించవచ్చు అని విద్యార్థులకీ తెలిపారు.. తాను సర్పంచిగా ఉన్నప్పటినుండి ఐదవ తరగతిలో మంచి మార్కులు సాధించి మొదటి స్థానంలో ఉండే విద్యార్థులకు సత్కరం చేసి వారిని చదువుకోవాలని ప్రోత్సహించడం ద్వారా . వారు పై తరగతుల్లో కూడా మంచి విద్యను అభ్యసిస్తారని అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు.. ఈ ప్రోత్సాహక కార్యక్రమం మునుముందు కూడా కొనసాగిస్తూనే ఉంటానని తద్వారా విద్యార్థులు పోటీపడి చదివి మంచి మార్కులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. Follow us on Website Facebook Instagram YouTube