BREAKING
సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా
www.ntodaynews.com

శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 08:52 PM
84 వీక్షణలు

జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి 

అనంతరం తర్తూరు గ్రామంలో అంతర్గత నిధులతో రూ.55 లక్షల వ్యయంతో, అలాగే భాస్కరపురం గ్రామంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించడం జరిగింది.

గతంలో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లు ఇప్పుడు సిమెంట్ రోడ్లుగా మారడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందనే దానికి ఇది ఒక స్పష్టమైన నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సౌకర్యాలే మా ప్రాధాన్యత.

నంద్యాల పార్లమెంట్ను అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో నడిపించడమే నా లక్ష్యం గా పయనిస్తున్నాను, ఆరోగ్య రంగం,  స్వచ్ఛ భారత్ -స్వచ్ఛ నంద్యాల పార్లమెంట్ అభివృద్ధి  దిశగా  పయనిస్తున్నాము. అని తెలిపారు.