BREAKING
2028లో బీజేపీ అధికారమే లక్ష్యం ​మంచిర్యాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక 2028లో బీజేపీ అధికారమే లక్ష్యం ​మంచిర్యాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక
www.ntodaynews.com

శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 08:52 PM
43 వీక్షణలు

జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి 

అనంతరం తర్తూరు గ్రామంలో అంతర్గత నిధులతో రూ.55 లక్షల వ్యయంతో, అలాగే భాస్కరపురం గ్రామంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించడం జరిగింది.

గతంలో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లు ఇప్పుడు సిమెంట్ రోడ్లుగా మారడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందనే దానికి ఇది ఒక స్పష్టమైన నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సౌకర్యాలే మా ప్రాధాన్యత.

నంద్యాల పార్లమెంట్ను అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో నడిపించడమే నా లక్ష్యం గా పయనిస్తున్నాను, ఆరోగ్య రంగం,  స్వచ్ఛ భారత్ -స్వచ్ఛ నంద్యాల పార్లమెంట్ అభివృద్ధి  దిశగా  పయనిస్తున్నాము. అని తెలిపారు.