BREAKING
సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా
www.ntodaynews.com

సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు.. ఒకరు సురక్షితం

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 06:03 AM
24 వీక్షణలు

 విశాఖపట్నం హార్బర్ నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ప్రమాదానికి గురయ్యారు. సముద్రంలో అలల తాకిడికి వారి బోటు బోల్తాపడింది.

నిన్న మధ్యాహ్నం ప్రతికూల వాతావరణం కారణంగా తిరిగి ఇంటికి వస్తున్నట్లు మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ తర్వాత వారితో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

గల్లంతైన వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన వారు కాగా, మరో మత్స్యకారుడు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో కారెకి చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించి తమ బోటులో చికిత్స అందిస్తున్నారు.

ఇంకా గల్లంతైన మరో ఆరుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.