BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఎమ్మెల్యే వేముల వీరేశానికి సర్పంచుల ఫోరం ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
22 Mar, 2026 - 07:15 AM
249 వీక్షణలు

ఎమ్మెల్యే వేముల వీరేశానికి సర్పంచుల ఫోరం ఘన సన్మానం  

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రభుత్వ విప్ హోదా దక్కడం పట్ల చిట్యాల మండల సర్పంచుల ఫోరం హర్షం వ్యక్తం చేశారు. శనివారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం నేతృత్వంలో  సర్పంచుల ఫోరం  బృందం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం కు  కీలకమైన విప్ పదవి దక్కడం పట్ల చిట్యాల మండలం సర్పంచులు సంతోషం వ్యక్తం చేశారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి ఈ పదవి దక్కిన గౌరవమని అన్నారు. సమావేశంలో చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల గురించి సర్పంచులు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశంచిట్యాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని, నిధుల మంజూరులో ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో మిరియాల వెంకటేశం, ​ఆవుల సుందర్, ​ఆవుల సునీత యాదయ్య , ​కట్ట ఆశయ్య, ​జోగు సురేష్ , ​సాగర్ల యాదమ్మ  యాదయ్య , ​సాగర్ల భాను శ్రీ బిక్షమయ్య  ​మేడి శ్రీలత శ్రీను , కోన్ రెడ్డి​ ,మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.