BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఎమ్మెల్యే వేముల వీరేశానికి సర్పంచుల ఫోరం ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
22 Mar, 2026 - 07:15 AM
213 వీక్షణలు

ఎమ్మెల్యే వేముల వీరేశానికి సర్పంచుల ఫోరం ఘన సన్మానం  

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రభుత్వ విప్ హోదా దక్కడం పట్ల చిట్యాల మండల సర్పంచుల ఫోరం హర్షం వ్యక్తం చేశారు. శనివారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం నేతృత్వంలో  సర్పంచుల ఫోరం  బృందం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం కు  కీలకమైన విప్ పదవి దక్కడం పట్ల చిట్యాల మండలం సర్పంచులు సంతోషం వ్యక్తం చేశారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి ఈ పదవి దక్కిన గౌరవమని అన్నారు. సమావేశంలో చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల గురించి సర్పంచులు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశంచిట్యాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని, నిధుల మంజూరులో ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో మిరియాల వెంకటేశం, ​ఆవుల సుందర్, ​ఆవుల సునీత యాదయ్య , ​కట్ట ఆశయ్య, ​జోగు సురేష్ , ​సాగర్ల యాదమ్మ  యాదయ్య , ​సాగర్ల భాను శ్రీ బిక్షమయ్య  ​మేడి శ్రీలత శ్రీను , కోన్ రెడ్డి​ ,మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.