BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

ఎండలు మొదలయ్యాయంటే… ఏ పండు బెస్ట్?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 09:31 PM
63 వీక్షణలు

ఎండలు మొదలయ్యాయంటే… ఏ పండు బెస్ట్?

ఎండాకాలం మొదలైతే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. పుచ్చకాయ తింటే శరీరం చల్లబడుతుందని చాలా మంది భావిస్తారు. ఇది నిజమే. అయితే పుచ్చకాయకంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే పండు ఉందని చాలా మందికి తెలియదు. అదే ఖర్బూజ (మస్క్ మెలన్). ఖర్బూజలో పుచ్చకాయ కంటే సుమారు మూడు రెట్లు విటమిన్ A ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యం, చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో 90 శాతం నీరు ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అలాగే విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తక్కువ కాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా ఉన్న పొటాషియం గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ, ఖర్బూజ పండ్లను కలిపి ఫ్రూట్ సలాడ్‌గా తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.