BREAKING
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
www.ntodaynews.com

ఎండలు మొదలయ్యాయంటే… ఏ పండు బెస్ట్?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 09:31 PM
83 వీక్షణలు

ఎండలు మొదలయ్యాయంటే… ఏ పండు బెస్ట్?

ఎండాకాలం మొదలైతే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. పుచ్చకాయ తింటే శరీరం చల్లబడుతుందని చాలా మంది భావిస్తారు. ఇది నిజమే. అయితే పుచ్చకాయకంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే పండు ఉందని చాలా మందికి తెలియదు. అదే ఖర్బూజ (మస్క్ మెలన్). ఖర్బూజలో పుచ్చకాయ కంటే సుమారు మూడు రెట్లు విటమిన్ A ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యం, చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో 90 శాతం నీరు ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అలాగే విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తక్కువ కాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా ఉన్న పొటాషియం గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ, ఖర్బూజ పండ్లను కలిపి ఫ్రూట్ సలాడ్‌గా తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.