BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

ఎండలు మొదలయ్యాయంటే… ఏ పండు బెస్ట్?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 09:31 PM
119 వీక్షణలు

ఎండలు మొదలయ్యాయంటే… ఏ పండు బెస్ట్?

ఎండాకాలం మొదలైతే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. పుచ్చకాయ తింటే శరీరం చల్లబడుతుందని చాలా మంది భావిస్తారు. ఇది నిజమే. అయితే పుచ్చకాయకంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే పండు ఉందని చాలా మందికి తెలియదు. అదే ఖర్బూజ (మస్క్ మెలన్). ఖర్బూజలో పుచ్చకాయ కంటే సుమారు మూడు రెట్లు విటమిన్ A ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యం, చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో 90 శాతం నీరు ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అలాగే విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తక్కువ కాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా ఉన్న పొటాషియం గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ, ఖర్బూజ పండ్లను కలిపి ఫ్రూట్ సలాడ్‌గా తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.