BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఎంపీ నిధుల నుండి వెంటనే అధునాతన బస్సు సెంటర్లు నిర్మించాలి.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 02:20 PM
54 వీక్షణలు

ఎంపీ నిధుల నుండి వెంటనే అధునాతన బస్సు సెంటర్లు నిర్మించాలి. 

రాజంపేట పార్లమెంటు నుండి మూడుసార్లు గెలిపించిన పుంగనూరులో కనీసం ఒక బస్సు షెల్టర్ కూడా నిర్మించలేకపోవడం మంచిది కాదు. ఎండలు మండుతున్నాయి బస్సు షెల్టర్లు ఎక్కడ 

 ఎంపీ నిధుల నుండి వెంటనే అధునాతన బస్సు సెంటర్లు నిర్మించాలి. ఎండాకాలం కాబట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలి. మరియు ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి 

 భారీ మెజార్టీ ఇచ్చిన పుంగనూరు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోకపోవడం అన్యాయం.  ఎంపీ  ఇప్పటికైనా స్పందించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి తన ఎంపీ లాండ్స్ కింద నిధులు మంజూరు చేయాలి 

 కూలిపోయే స్థితిలో ఉన్న పాత బస్ షెల్టర్లను తిరిగి కొత్తగా నిర్మించాలి 

S. సజ్జాద్