www.ntodaynews.com
ఎంపీ నిధుల నుండి వెంటనే అధునాతన బస్సు సెంటర్లు నిర్మించాలి.
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ఎంపీ నిధుల నుండి వెంటనే అధునాతన బస్సు సెంటర్లు నిర్మించాలి.
రాజంపేట పార్లమెంటు నుండి మూడుసార్లు గెలిపించిన పుంగనూరులో కనీసం ఒక బస్సు షెల్టర్ కూడా నిర్మించలేకపోవడం మంచిది కాదు. ఎండలు మండుతున్నాయి బస్సు షెల్టర్లు ఎక్కడ
ఎంపీ నిధుల నుండి వెంటనే అధునాతన బస్సు సెంటర్లు నిర్మించాలి. ఎండాకాలం కాబట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలి. మరియు ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి
భారీ మెజార్టీ ఇచ్చిన పుంగనూరు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోకపోవడం అన్యాయం. ఎంపీ ఇప్పటికైనా స్పందించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి తన ఎంపీ లాండ్స్ కింద నిధులు మంజూరు చేయాలి
కూలిపోయే స్థితిలో ఉన్న పాత బస్ షెల్టర్లను తిరిగి కొత్తగా నిర్మించాలి
S. సజ్జాద్