BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

ఎన్డీఏ కూటమి రెండేళ్లు పూర్తి: నూజివీడు బైక్ ర్యాలీలో పోలవరం టీడీపీ శ్రేణుల హల్‌చల్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 03:51 PM
11 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామం నుంచి నూజివీడు వరకు ఎన్డీఏ కూటమి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. నూజివీడు యర్ర శ్రీనివాసరావు, పెదరాయుడు, మరిడి అప్పారావు, చాగంటి నరసింహారావు యర్రా హేమంత్ కుమార్ తదితరులు పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొని సందడి చేశారు.

నూజివీడు శాసనసభ్యులు, మంత్రి కొలుసు పార్థసారధి పిలుపు మేరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీకి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందన చూపించారు.

ఈ సందర్భంగా పెదరాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పాలనలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు మరింత బలంగా అమలవుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా మద్దతుతో కూటమి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.