BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఎన్డీఏ కూటమి రెండేళ్లు పూర్తి: నూజివీడు బైక్ ర్యాలీలో పోలవరం టీడీపీ శ్రేణుల హల్‌చల్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 03:51 PM
124 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామం నుంచి నూజివీడు వరకు ఎన్డీఏ కూటమి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. నూజివీడు యర్ర శ్రీనివాసరావు, పెదరాయుడు, మరిడి అప్పారావు, చాగంటి నరసింహారావు యర్రా హేమంత్ కుమార్ తదితరులు పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొని సందడి చేశారు.

నూజివీడు శాసనసభ్యులు, మంత్రి కొలుసు పార్థసారధి పిలుపు మేరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీకి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందన చూపించారు.

ఈ సందర్భంగా పెదరాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పాలనలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు మరింత బలంగా అమలవుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా మద్దతుతో కూటమి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.