BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఎన్టీఆర్ జిల్లా – గంపలగూడెం పర్యటనలో చిన్నారుల అక్షరాభ్యాసం వేడుకగా మారిన దృశ్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 05:22 AM
68 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం పర్యటనలో భాగంగా గంపలగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఆర్డీవో ఏ కుమార్ స్వయంగా పాల్గొని చిన్నారుల చేతుల్లో అక్షరాలు రాయిస్తూ విద్యారంభాన్ని ప్రారంభించడంతో అక్కడ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. చిన్నారుల ఆనందం, తల్లిదండ్రుల హర్షధ్వానాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శాంసుందర్, ఐసీడీఎస్ సీడీపీఓ, అంగన్వాడీ టీచర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో చిన్నారుల విద్యాభ్యాసానికి ఇది మంచి ప్రారంభంగా భావిస్తూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.