BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

ఎన్టీఆర్ జిల్లాలో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కలెక్టర్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 09:34 AM
41 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లాలో కొంతమంది సైబర్ మోసగాళ్లు జిల్లా కలెక్టర్ పేరు ఉపయోగించి నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ G. Lakshmi Sha తెలిపారు.

ఈ నకిలీ ఖాతాల ద్వారా ప్రజలను సంప్రదిస్తూ డబ్బు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు కోరుతున్నట్లు గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇలాంటి ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని ప్రజలకు సూచించారు.

అలాగే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, పాస్‌వర్డ్లు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అధికారుల పేర్లతో వచ్చే సందేశాలు లేదా సోషల్ మీడియా ఖాతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతాలు లేదా సందేశాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.