BREAKING
ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
www.ntodaynews.com

తొలి విడత శిక్షణ ముగింపు

తెలంగాణ
20 Feb, 2026 - 08:13 AM
49 వీక్షణలు
నూతన వార్డు సభ్యులకు తొలి విడత శిక్షణ ముగింపు సర్టిఫికెట్లు ప్రదానం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలోని గ్రామాలకు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు నిర్వహించిన తొలి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామ రైతు వేదికలో ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన శిక్షణ తరగతులు గ్రామీణ పరిపాలనలో ప్రజాప్రతినిధుల పాత్రను బలోపేతం చేసే దిశగా సాగాయి. శిక్షణలో ప్రధాన అంశాలు గ్రామ పంచాయతీ వ్యవస్థ పనితీరు అభివృద్ధి పథకాల అమలు విధానం గ్రామ సభ నిర్వహణ విధానాలు ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం, ప్రజలతో సమన్వయం వంటి అంశాల ప్రాధాన్యతను ట్రైనర్ యూసుఫ్ వివరించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మండల ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి, ఎంఫీఓ అనుముల కోటేష్, ప్రజాప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. #Chityal #Nalgonda #WardMembers #TrainingProgram #RuralDevelopment #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube