BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడిగా ఆరూరి ప్రణీత్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
24 Mar, 2026 - 02:17 PM
274 వీక్షణలు

ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడిగా ఆరూరి ప్రణీత్ ఏకగ్రీవ ఎన్నిక 

భారత విద్యార్థి ఫెడరేషన్   (ఎస్ఎఫ్ఐ) నకిరేకల్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా ఆరూరి ప్రణీత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ​భగత్ సింగ్ ఆశయాల సాధనే లక్ష్యంగా, విద్యా రంగంలోని అస్తవ్యస్త పరిస్థితులపై సమరశీల పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని, రాబోయే రోజుల్లో డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఉద్యమిస్తామని ప్రణీత్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకత్వానికి, విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.